Sathish Graphics Jangaon
Our Specialities are Job Works in Telugu, Hindi and English, Scanning, Flexi, Multicolour Jobs, Printing and all type of printing works
Thursday, 4 March 2021
Monday, 16 March 2020
HEALTH INFORMATION
బోదకాలు వ్యాధి
**************************
* బొప్పాయి ఆకులను ముద్దగా నూరి బోదకాలు పైన పట్టించుచున్న బోదకాలు వల్ల వచ్చు వాపు హరించును .
* ఉమ్మెత్త వేళ్ళు , ఆముదపు వేళ్లు , వావిలి వేళ్లు , గలిజేరు వేళ్లు , మునగవేళ్ళు , ఆవాలు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి గోమూత్రముతో నూరి వెచ్చచేసి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .
* పిక్కలను ఎల్లప్పుడు దారంతో కట్టి ఉంచుచున్న బోధలు హరించును .
* పసుపు 10 గ్రా , బెల్లం 15 గ్రా , వడకట్టిన గోమూత్రం , 30 ml కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న దీర్ఘకాలం నుంచి బాధించుచున్న బోదకాలు వ్యాధులు హరించును .
* కరక్కాయ పెచ్చులు ను ఆముదంతో వేయించి ముద్దగా నూరి పూటకి ఉసిరికాయ అంత 30 గ్రాములు గోమూత్రంతో కలిపి రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న యొడల బోదకాలు వ్యాది హరించును .
* మంజిష్ఠ , అతిమధురం , సన్నరాష్ట్రం , జటామాంసి , గలిజేరు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి పులిసిన బియ్యపు కడుగుతో నూరి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .
* జిల్లేడు చెట్టు యొక్క పచ్చి బెరడు ముద్దగా నూరి బోదకాలు పైన , బుడ్డ ల పైన వేసి ప్రతినిత్యం కట్టుచున్న బోదకాలు హరించును .
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
**************************
* బొప్పాయి ఆకులను ముద్దగా నూరి బోదకాలు పైన పట్టించుచున్న బోదకాలు వల్ల వచ్చు వాపు హరించును .
* ఉమ్మెత్త వేళ్ళు , ఆముదపు వేళ్లు , వావిలి వేళ్లు , గలిజేరు వేళ్లు , మునగవేళ్ళు , ఆవాలు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి గోమూత్రముతో నూరి వెచ్చచేసి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .
* పిక్కలను ఎల్లప్పుడు దారంతో కట్టి ఉంచుచున్న బోధలు హరించును .
* పసుపు 10 గ్రా , బెల్లం 15 గ్రా , వడకట్టిన గోమూత్రం , 30 ml కలిపి పూటకొక్క మోతాదుగా రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న దీర్ఘకాలం నుంచి బాధించుచున్న బోదకాలు వ్యాధులు హరించును .
* కరక్కాయ పెచ్చులు ను ఆముదంతో వేయించి ముద్దగా నూరి పూటకి ఉసిరికాయ అంత 30 గ్రాములు గోమూత్రంతో కలిపి రోజూ రెండుపూటలా పుచ్చుకొనుచున్న యొడల బోదకాలు వ్యాది హరించును .
* మంజిష్ఠ , అతిమధురం , సన్నరాష్ట్రం , జటామాంసి , గలిజేరు ఈ వస్తువులు అన్ని సమభాగాలుగా కలిపి పులిసిన బియ్యపు కడుగుతో నూరి బోదకాలు పైన ప్రతినిత్యం పట్టించుచున్న యొడల బోదకాలు హరించును .
* జిల్లేడు చెట్టు యొక్క పచ్చి బెరడు ముద్దగా నూరి బోదకాలు పైన , బుడ్డ ల పైన వేసి ప్రతినిత్యం కట్టుచున్న బోదకాలు హరించును .
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చర్మానికి నిమ్మ సాంత్వన
తక్కువ సమయంలో అప్పటికప్పుడు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చాలంటే ఇలా చేసి చూడండి.
* జుట్టు జీవంలేనట్లుగా కనిపిస్తోందా... ఓ గుడ్డు సొనలో బాగా మగ్గిన అరటిపండు గుజ్జును కలిపి తలకు పూతలా వేయండి. అరగంట అయ్యాక కడిగేసుకుంటే చాలు. జుట్టు మెరుస్తుంది.
* చర్మంపై ఎండ ప్రభావం విపరీతంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు తేనెను ముఖానికి రాసి... మర్దన చేయాలి. ఇది ఆరిపోయాక కడిగేసుకుంటే చాలు. చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.
* ఎండ ప్రభావం చర్మంపై పడటం వల్ల చేతులు, కాళ్లు పొడిబారినట్లు అవుతాయి. అందుకే స్నానానికి అరగంటముందు కొబ్బరినూనె కాళ్లు, చేతులకు రాసుకుని, నలుగుపెట్టుకుని రుద్దుకోవాలి. చర్మం తాజాగా ఉండటమే కాదు... మృదువుగానూ మారుతుంది.
* అతి వేడి, ఎండ వల్ల చర్మం మంట పుట్టి నల్లగా అవుతుంది. ఇలాంటప్పుడు ఓ పనిచేయండి. రెండు పెద్ద చెంచాల గులాబీనీటిలో చెంచా చొప్పున నిమ్మరసం, కీరదోసరసం కలిపి ముఖానికి పట్టించి మర్దన చేయాలి. కాసేపయ్యాక కడిగేస్తే చాలు.. నిమ్మరసం నలుపును తొలగిస్తే... కీరదోస, గులాబీనీరు చర్మాన్ని చల్లబరుస్తాయి.
తక్కువ సమయంలో అప్పటికప్పుడు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చాలంటే ఇలా చేసి చూడండి.
* జుట్టు జీవంలేనట్లుగా కనిపిస్తోందా... ఓ గుడ్డు సొనలో బాగా మగ్గిన అరటిపండు గుజ్జును కలిపి తలకు పూతలా వేయండి. అరగంట అయ్యాక కడిగేసుకుంటే చాలు. జుట్టు మెరుస్తుంది.
* చర్మంపై ఎండ ప్రభావం విపరీతంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు తేనెను ముఖానికి రాసి... మర్దన చేయాలి. ఇది ఆరిపోయాక కడిగేసుకుంటే చాలు. చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.
* ఎండ ప్రభావం చర్మంపై పడటం వల్ల చేతులు, కాళ్లు పొడిబారినట్లు అవుతాయి. అందుకే స్నానానికి అరగంటముందు కొబ్బరినూనె కాళ్లు, చేతులకు రాసుకుని, నలుగుపెట్టుకుని రుద్దుకోవాలి. చర్మం తాజాగా ఉండటమే కాదు... మృదువుగానూ మారుతుంది.
* అతి వేడి, ఎండ వల్ల చర్మం మంట పుట్టి నల్లగా అవుతుంది. ఇలాంటప్పుడు ఓ పనిచేయండి. రెండు పెద్ద చెంచాల గులాబీనీటిలో చెంచా చొప్పున నిమ్మరసం, కీరదోసరసం కలిపి ముఖానికి పట్టించి మర్దన చేయాలి. కాసేపయ్యాక కడిగేస్తే చాలు.. నిమ్మరసం నలుపును తొలగిస్తే... కీరదోస, గులాబీనీరు చర్మాన్ని చల్లబరుస్తాయి.
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
గుండె లో నొప్పి, మంట లేదా అసిడిటికి ఈ మందు గొప్పగా పనిచేస్తుంది :--
Heart burn , acidity
శృంగి భస్మం 10 గ్రా
శంఖభస్మం 10 గ్రా
లవంగాలు 10గ్రా
యాలకులు. 10గ్రా
ఆకుపత్రి. 10గ్రా
జాజికాయ. 10గ్రా
శొంఠి. 10గ్రా
జీలకర్ర 10గ్రా
వాము. 10గ్రా
దాల్చిని చెక్క 50గ్రా
అర్జున చెక్క 100గ్రా
ఈ అన్ని కలిపి మెత్తగా చూర్ణముచేసుకొని ఉదయం 2 స్పూన్స్, రాత్రి 2 స్పూన్లు భోజనానికి అర్ధ గంట ముందు గోరువెచ్చని నీటి తో త్రాగాలి
ఇలా చేస్తే ఛాతీలో బరువు, నొప్పి, సమస్యలు పోయి గుండె పనితీరు బాగుపడును.
గ్యాస్ సమస్య ఉన్నా తగ్గుతుంది
పై చెప్పిన సమస్యలకి ఆమోఘంగా పనిచేయును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Heart burn , acidity
శృంగి భస్మం 10 గ్రా
శంఖభస్మం 10 గ్రా
లవంగాలు 10గ్రా
యాలకులు. 10గ్రా
ఆకుపత్రి. 10గ్రా
జాజికాయ. 10గ్రా
శొంఠి. 10గ్రా
జీలకర్ర 10గ్రా
వాము. 10గ్రా
దాల్చిని చెక్క 50గ్రా
అర్జున చెక్క 100గ్రా
ఈ అన్ని కలిపి మెత్తగా చూర్ణముచేసుకొని ఉదయం 2 స్పూన్స్, రాత్రి 2 స్పూన్లు భోజనానికి అర్ధ గంట ముందు గోరువెచ్చని నీటి తో త్రాగాలి
ఇలా చేస్తే ఛాతీలో బరువు, నొప్పి, సమస్యలు పోయి గుండె పనితీరు బాగుపడును.
గ్యాస్ సమస్య ఉన్నా తగ్గుతుంది
పై చెప్పిన సమస్యలకి ఆమోఘంగా పనిచేయును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
*నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఐతే అనారోగ్యం తెచ్చుకున్నట్లే.. ఏం చేయాలి?*
సాధారణంగా నీళ్లు నిలబడి త్రాగుతాం కానీ చాలా డేంజర్ అంటూ ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిలబడి త్రాగితే ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే..ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చక్కగా కూర్చొని నెమ్మదిగా సిప్ చేస్తూ. వేడి టీ త్రాగినట్లు త్రాగుతుంటే అసిడిటీ,అజీర్ణ సమస్యలు నెలలో ఏమందులు వాడకుండా తగ్గిపోతాయి .
ఆహారం కు ముందు వెనుక గంట వరకు నీరు తాగకుండా చక్కగా నెమ్మదిగా మెత్తగా నమిలి తింటుంటే అజీర్ణము,గ్యాస్ సమస్య మందులు లేకుండాతగ్గుతావి.
అనుభవం తో చెబుతున్నా
అంతేకాదు... చాలామంది బఫే సిస్టమ్ అంటూ నిలబడి భోజనం చేయడం కూడా జరుగుతూ వుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగించేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే ఆరోగ్యము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సాధారణంగా నీళ్లు నిలబడి త్రాగుతాం కానీ చాలా డేంజర్ అంటూ ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిలబడి త్రాగితే ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే..ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చక్కగా కూర్చొని నెమ్మదిగా సిప్ చేస్తూ. వేడి టీ త్రాగినట్లు త్రాగుతుంటే అసిడిటీ,అజీర్ణ సమస్యలు నెలలో ఏమందులు వాడకుండా తగ్గిపోతాయి .
ఆహారం కు ముందు వెనుక గంట వరకు నీరు తాగకుండా చక్కగా నెమ్మదిగా మెత్తగా నమిలి తింటుంటే అజీర్ణము,గ్యాస్ సమస్య మందులు లేకుండాతగ్గుతావి.
అనుభవం తో చెబుతున్నా
అంతేకాదు... చాలామంది బఫే సిస్టమ్ అంటూ నిలబడి భోజనం చేయడం కూడా జరుగుతూ వుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగించేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే ఆరోగ్యము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
కామెర్లకి
●●●●●●●●●●●●●●●●●●●
నేల ఉసిరిచెట్టు వేర్లతో సహా తెచ్చి నీడలో ఆరబెట్టి దంచిన పొడి
జీలకర్ర దోరగా వేయించిన పొడి
చిన్న యాలకులు దోరగా వేయించిన పొడి.
మూడింటిని సమభాగాలుగా కలిపి నిల్వ ఉంచుకోవాలి
🍀 వాడే విధానం🍀
ఉదయం రాత్రి ఆహారానికి గంట ముందు చెంచా మోతాదుగా మంచి నీటితో కలిపి వేసుకొని చక్కెర కలిపిన ఆవు పాలు ఒక కప్పు తాగుతుంటే నాలుగైదు రోజుల్లోనే కామెర్లు తగ్గును .
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
●●●●●●●●●●●●●●●●●●●
నేల ఉసిరిచెట్టు వేర్లతో సహా తెచ్చి నీడలో ఆరబెట్టి దంచిన పొడి
జీలకర్ర దోరగా వేయించిన పొడి
చిన్న యాలకులు దోరగా వేయించిన పొడి.
మూడింటిని సమభాగాలుగా కలిపి నిల్వ ఉంచుకోవాలి
🍀 వాడే విధానం🍀
ఉదయం రాత్రి ఆహారానికి గంట ముందు చెంచా మోతాదుగా మంచి నీటితో కలిపి వేసుకొని చక్కెర కలిపిన ఆవు పాలు ఒక కప్పు తాగుతుంటే నాలుగైదు రోజుల్లోనే కామెర్లు తగ్గును .
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
తలలో చుండ్రు తగ్గడానికి...
******************
కొబ్బరి కాయ పీచు తీసి చిల్లు పొడిచి అందులో రెండు చెంచాల మెంతులు వేసి రాత్రి నాన బెట్టాలి. తెల్లవారిన తరువాత కొబ్బరికాయలోని నీళ్ళు మెంతులు తీసి మెంతులను మెత్తగా నూరాలి.
స్నానానికి అరగంట ముందు ఈ యొక్క మెంతుల ముద్దను తలకు రాయాలి. అరగంట సేపు అలాగే ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా నెలలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యలు రావు..
Bbbవారానికి రెండుసార్లు వెచ్చని కొబ్బరి నూనె లేదా మీ జుట్టుకు మర్ధనా చేయాలి.
పూర్తి జుట్టు సంరక్షణకు మెంతులు చాలా ప్రభావవంతమైనవి.
చుండ్రు అనేది ఒక సాధారణ వెంట్రుకల రుగ్మత. చుండ్రు కలగటానికి కారణం- ఒత్తిడి నుండి సరైన విధంగా జుట్టు సంరక్షణ చిట్కాలను వాడటం లేదని అర్థం. శుభవార్త ఏమిటంటే, ఆయుర్వేదం చుండ్రు నివారణ కోసం సమర్థవంతమైన మరియు దీర్ఘకాలిక చికిత్సను అందిస్తుంది. చుండ్రుని నివారించడానికి వివిధ ఆయుర్వేద మందులు లభ్యమవుతున్నాయి.
చుండ్రు సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఉత్పత్తులు
చుండ్రును తొలగించటానికి వాడే ఆయుర్వేద చికిత్సలు వెంట్రుకలపై మాత్రమేకాకుండా, జుట్టు మూలాలపై కూడా సమర్థవంతంగా పని చేసి, చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేద చికిత్స, సున్నితమైన జుట్టుపై కానీ చుండ్రుని తొలగించే మార్గం అత్యంత సమర్ధవంతమైనది. కొంత కాలం నుండి చుండ్రు కోసం ఆయుర్వేద మందులు మరియు ఉత్పత్తులు తయారీలో సహజ పదార్ధాల నుండి తయారు చేస్తున్నారు కాబట్టి దీని వలన ఎలాంటి హానికర ప్రభావం పొందడానికి అవకాశాలు లేవు.
హెయిర్ ఆయిల్:
చుండ్రు చికిత్సకు మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ఆయుర్వేద హెయిర్ ఆయిల్ వాడకం ఒక ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. ఈ నూనెలను కొబ్బరి నూనె, వేప మరియు కపూర్ లను ఉపయోగించి తయారుచేస్తారు. వేప కలిగి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు వ్యతిరేక శిలీంధ్ర కారకాలు గల ఈ నూనె చుండ్రు నయం చేయడానికి సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.
హెయిర్ టానిక్ పౌడర్:
జుట్టుకి బలాన్ని అందించే పొడిని గోరింటాకు, స్వీట్ ఫ్లాగ్, బ్రింగరాజ్, రుద్రాక్ష, కష్మీర చెట్టు, హ్రిద, బెహాడ, ఉసిరి, మ్యాజిక్ గింజ మరియు మందార ఆకులు కలిపి తయారు చేస్తారు. జుట్టుకి బలాన్ని అందించే పొడిలో కల అన్ని పదార్ధాలు బాక్టీరియాతో పోరాడి జుట్టుని ఆరోగ్యకరంగా, బలంగా ఉంచడానికి అత్యంత సమర్ధవంతంగా పని చేస్తుంది.
షాంపులు:
ఆయుర్వేద షాంపులలో శిఖాకాయ మరియు రితాలు కలిగి ఉంటాయి. ఈ రెండు ఆయుర్వేద మూలికలు జుట్టుని శుభ్ర పరచడంతో పాటు చికిత్సకి కూడా ఉపయోగపడుతాయి. కొన్ని షాంపులలో చుండ్రుని నివారించటానికి వేపను కూడా కలిగి ఉంటాయి.
కండిషనర్లు:
ఆయుర్వేద కండిషనర్లు మెంతులు, నారింజ మరియు నిమ్మ యొక్క సారములు కలిగి ఉంటాయి.
చుండ్రు కోసం గల మూలికలు
ఒక వారానికి రెండుసార్లు వెచ్చని కొబ్బరి నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ తో జుట్టును మర్ధనా చేయాలి.
చుండ్రు నివారించడానికి, పూర్తి జుట్టు సంరక్షణకు ముఖ్యంగా మెంతులు చాలా ప్రభావవంతమైనవి. రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారు వాటిని మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. ఇపుడు ఒక అరగంట పాటు మీ జుట్టుకి ఈ పేస్ట్ ని పట్టించి తర్వాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి
వేప చుండ్రు చికిత్స మరొక సమర్థవంతమైన ములిక. నీటిని వేప ఆకులతో కాచి మరియు ఆ నీటిని జుట్టుని కడగడానికి ఉపయోగిస్తారు.
టీ చెట్టు నూనె చుండ్రు నివారణకి సమర్థవంతమైనది. ఒక కప్పు వేడి నీటిలో టీ చెట్టు నూనెని ఒకటి టీస్పూన్ కలపాలి మరియు ఈ నీటితో మీ జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత మీ జుట్టుని నిమ్మ నీటితో తడిపి ఆ తర్వాత మామూలు నీటితో మీ జుట్టుని శుభ్రం చేయాలి.
తులసి ఆకులను మరియు ఉసిరిని కలిపి పేస్ట్ లా చేయండి. ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయండి. ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయండి.
వినిగర్ మరియు నిమ్మ రసంని సమాన పరిమాణంలో తీసుకొని మీ జుట్టుకి మర్దనా చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి.
కలబంద జెల్ తో మీ జుట్టును మర్దనా చేసి, 15 నిమిషాలు అలానే వుంచి తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయాలి
******************
కొబ్బరి కాయ పీచు తీసి చిల్లు పొడిచి అందులో రెండు చెంచాల మెంతులు వేసి రాత్రి నాన బెట్టాలి. తెల్లవారిన తరువాత కొబ్బరికాయలోని నీళ్ళు మెంతులు తీసి మెంతులను మెత్తగా నూరాలి.
స్నానానికి అరగంట ముందు ఈ యొక్క మెంతుల ముద్దను తలకు రాయాలి. అరగంట సేపు అలాగే ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా నెలలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్యలు రావు..
Bbbవారానికి రెండుసార్లు వెచ్చని కొబ్బరి నూనె లేదా మీ జుట్టుకు మర్ధనా చేయాలి.
పూర్తి జుట్టు సంరక్షణకు మెంతులు చాలా ప్రభావవంతమైనవి.
చుండ్రు అనేది ఒక సాధారణ వెంట్రుకల రుగ్మత. చుండ్రు కలగటానికి కారణం- ఒత్తిడి నుండి సరైన విధంగా జుట్టు సంరక్షణ చిట్కాలను వాడటం లేదని అర్థం. శుభవార్త ఏమిటంటే, ఆయుర్వేదం చుండ్రు నివారణ కోసం సమర్థవంతమైన మరియు దీర్ఘకాలిక చికిత్సను అందిస్తుంది. చుండ్రుని నివారించడానికి వివిధ ఆయుర్వేద మందులు లభ్యమవుతున్నాయి.
చుండ్రు సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఉత్పత్తులు
చుండ్రును తొలగించటానికి వాడే ఆయుర్వేద చికిత్సలు వెంట్రుకలపై మాత్రమేకాకుండా, జుట్టు మూలాలపై కూడా సమర్థవంతంగా పని చేసి, చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేద చికిత్స, సున్నితమైన జుట్టుపై కానీ చుండ్రుని తొలగించే మార్గం అత్యంత సమర్ధవంతమైనది. కొంత కాలం నుండి చుండ్రు కోసం ఆయుర్వేద మందులు మరియు ఉత్పత్తులు తయారీలో సహజ పదార్ధాల నుండి తయారు చేస్తున్నారు కాబట్టి దీని వలన ఎలాంటి హానికర ప్రభావం పొందడానికి అవకాశాలు లేవు.
హెయిర్ ఆయిల్:
చుండ్రు చికిత్సకు మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ఆయుర్వేద హెయిర్ ఆయిల్ వాడకం ఒక ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. ఈ నూనెలను కొబ్బరి నూనె, వేప మరియు కపూర్ లను ఉపయోగించి తయారుచేస్తారు. వేప కలిగి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు వ్యతిరేక శిలీంధ్ర కారకాలు గల ఈ నూనె చుండ్రు నయం చేయడానికి సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది.
హెయిర్ టానిక్ పౌడర్:
జుట్టుకి బలాన్ని అందించే పొడిని గోరింటాకు, స్వీట్ ఫ్లాగ్, బ్రింగరాజ్, రుద్రాక్ష, కష్మీర చెట్టు, హ్రిద, బెహాడ, ఉసిరి, మ్యాజిక్ గింజ మరియు మందార ఆకులు కలిపి తయారు చేస్తారు. జుట్టుకి బలాన్ని అందించే పొడిలో కల అన్ని పదార్ధాలు బాక్టీరియాతో పోరాడి జుట్టుని ఆరోగ్యకరంగా, బలంగా ఉంచడానికి అత్యంత సమర్ధవంతంగా పని చేస్తుంది.
షాంపులు:
ఆయుర్వేద షాంపులలో శిఖాకాయ మరియు రితాలు కలిగి ఉంటాయి. ఈ రెండు ఆయుర్వేద మూలికలు జుట్టుని శుభ్ర పరచడంతో పాటు చికిత్సకి కూడా ఉపయోగపడుతాయి. కొన్ని షాంపులలో చుండ్రుని నివారించటానికి వేపను కూడా కలిగి ఉంటాయి.
కండిషనర్లు:
ఆయుర్వేద కండిషనర్లు మెంతులు, నారింజ మరియు నిమ్మ యొక్క సారములు కలిగి ఉంటాయి.
చుండ్రు కోసం గల మూలికలు
ఒక వారానికి రెండుసార్లు వెచ్చని కొబ్బరి నూనె లేదా క్యాస్టర్ ఆయిల్ తో జుట్టును మర్ధనా చేయాలి.
చుండ్రు నివారించడానికి, పూర్తి జుట్టు సంరక్షణకు ముఖ్యంగా మెంతులు చాలా ప్రభావవంతమైనవి. రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారు వాటిని మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. ఇపుడు ఒక అరగంట పాటు మీ జుట్టుకి ఈ పేస్ట్ ని పట్టించి తర్వాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి
వేప చుండ్రు చికిత్స మరొక సమర్థవంతమైన ములిక. నీటిని వేప ఆకులతో కాచి మరియు ఆ నీటిని జుట్టుని కడగడానికి ఉపయోగిస్తారు.
టీ చెట్టు నూనె చుండ్రు నివారణకి సమర్థవంతమైనది. ఒక కప్పు వేడి నీటిలో టీ చెట్టు నూనెని ఒకటి టీస్పూన్ కలపాలి మరియు ఈ నీటితో మీ జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత మీ జుట్టుని నిమ్మ నీటితో తడిపి ఆ తర్వాత మామూలు నీటితో మీ జుట్టుని శుభ్రం చేయాలి.
తులసి ఆకులను మరియు ఉసిరిని కలిపి పేస్ట్ లా చేయండి. ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయండి. ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయండి.
వినిగర్ మరియు నిమ్మ రసంని సమాన పరిమాణంలో తీసుకొని మీ జుట్టుకి మర్దనా చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి.
కలబంద జెల్ తో మీ జుట్టును మర్దనా చేసి, 15 నిమిషాలు అలానే వుంచి తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయాలి
*అజీర్ణం... కడుపు, గొంతు, ఛాతీలో మంట... ఈ చిట్కాలు*
*****************************
జీర్ణశక్తి లోపించిన వారికి వాంతులు అవుతుంటాయి. అందువల్ల జీర్ణశక్తిని పెంచడానికే కాకుండా, వాంతులు తగ్గడానికి కూడా వైద్య చికిత్సలు తీసుకోవాలి. నిజానికి ఈ సమస్యలు చాలావరకు గృహ వైద్యంతోనే తగ్గిపోయే అవకాశం వుంది.
1. ధనియాలు, శొంఠి ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసిన కషాయం సేవిస్తే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.
2. ఉత్తరేణి వేరును నూరి నీటిలో కలిపి తాగినా ఈ సమస్యలు తొలగిపోతాయి.
3 భోజనం చేసిన వెంటనే కడుపు, ఛాతీ, గొంతు భాగాల్లో మంటగా అనిపించేవారు, ద్రాక్షను, కరక్కాయ చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
4,లేత ముల్లంగి కషాయాన్ని, పిప్పలి చూర్ణంతో కలిపి తాగితే, అజీర్తి సమస్యలు తగ్గి, ఆకలి పెరుగుతుంది.
5,అజీర్తి కారణంగా అతిగా దాహం వేయడం, వాంతి, వికారాలు కూడా వుంటే లవంగ కషాయాన్ని గానీ, జాజికాయ కషాయాన్ని గానీ తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తే వాంతి సమస్య చాలా త్వరితంగా తగ్గిపోతుంది.
6, ఎండు రావి చెక్కను బాగా కాల్చి ఆ బూడిదను నీటిలో వేసి, ఆ నీటిని వడగట్టి తాగితే వాంతులు తగ్గుతాయి.
.
7,మారేడు చెక్క, తిప్ప తీగె ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుని కషాయం కాచి తేనెతో తాగినా వాంతులు తగ్గును
8, కానుక గింజల్లోని పప్పును కొంచెం వేయించి ముక్కలుగా కోసి, అప్పుడప్పుడు తింటూ వుంటే వాంతులు తగ్గుతాయి. ప్రతిరోజూ భోజనానికి ముందు అల్లం, సైంధవ లవణం కలిపి తీసుకుంటే అసలు ఈ సమస్య రాకుండా నిరోధించే అవకాశం వుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*****************************
జీర్ణశక్తి లోపించిన వారికి వాంతులు అవుతుంటాయి. అందువల్ల జీర్ణశక్తిని పెంచడానికే కాకుండా, వాంతులు తగ్గడానికి కూడా వైద్య చికిత్సలు తీసుకోవాలి. నిజానికి ఈ సమస్యలు చాలావరకు గృహ వైద్యంతోనే తగ్గిపోయే అవకాశం వుంది.
1. ధనియాలు, శొంఠి ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసిన కషాయం సేవిస్తే అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.
2. ఉత్తరేణి వేరును నూరి నీటిలో కలిపి తాగినా ఈ సమస్యలు తొలగిపోతాయి.
3 భోజనం చేసిన వెంటనే కడుపు, ఛాతీ, గొంతు భాగాల్లో మంటగా అనిపించేవారు, ద్రాక్షను, కరక్కాయ చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
4,లేత ముల్లంగి కషాయాన్ని, పిప్పలి చూర్ణంతో కలిపి తాగితే, అజీర్తి సమస్యలు తగ్గి, ఆకలి పెరుగుతుంది.
5,అజీర్తి కారణంగా అతిగా దాహం వేయడం, వాంతి, వికారాలు కూడా వుంటే లవంగ కషాయాన్ని గానీ, జాజికాయ కషాయాన్ని గానీ తీసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తే వాంతి సమస్య చాలా త్వరితంగా తగ్గిపోతుంది.
6, ఎండు రావి చెక్కను బాగా కాల్చి ఆ బూడిదను నీటిలో వేసి, ఆ నీటిని వడగట్టి తాగితే వాంతులు తగ్గుతాయి.
.
7,మారేడు చెక్క, తిప్ప తీగె ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుని కషాయం కాచి తేనెతో తాగినా వాంతులు తగ్గును
8, కానుక గింజల్లోని పప్పును కొంచెం వేయించి ముక్కలుగా కోసి, అప్పుడప్పుడు తింటూ వుంటే వాంతులు తగ్గుతాయి. ప్రతిరోజూ భోజనానికి ముందు అల్లం, సైంధవ లవణం కలిపి తీసుకుంటే అసలు ఈ సమస్య రాకుండా నిరోధించే అవకాశం వుంది.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
మధుమేహం జాగ్రత్తలు
*******************
* ఉసిరిక వలుపు , పసుపు పొడపత్రి ఆకు , తంగేడు పువ్వులు సమానంగా తీసుకుని నీడలో ఎండించి చూర్ణం చేసుకుని నిలువచేసుకొని ఉదయం మరియు సాయంత్రం 5 గ్రాముల చూర్ణం మంచినీళ్ల అనుపానంతో సేవించుచున్న మధుమేహం శమించును
* నేరేడు విత్తనములు దోరగా వేయించి పొడి చేసి నీళ్లను చేర్చి కషాయం చేసుకుని ఉదయం ఒక కప్పు ప్రమాణం సేవించుచున్న మదుమేహం నందు అద్బుతముగా పనిచేయును .
* మర్రిపండ్లలో ఉండు సన్నటి గింజలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుని మూడు గ్రాముల మోతాదు ఉదయం మరియు రాత్రివేళ యందు సేవించుచున్న యెడల మధుమేహ రోగులకు వచ్చు అతిమూత్ర సమస్య తగ్గును.
* రాగిజావలో మజ్జిగ పోసుకొని ప్రతిరోజూ ఉదయం పూట తాగుచున్న ఎడల మధుమేహం , అతిమూత్ర సమస్య తగ్గును.
* తిప్పతీగ రసం నిత్యము ప్రాతఃకాలం నందు అరవై నుంచి తొంబై మిల్లి లీటర్ల కషాయం నిత్యం ప్రాతఃకాలం నందు సేవించుచుండిన ఎడల మధుమేహం హరించును .
మధుమేహరోగులు పాటించవలసిన ఆహార నియమాలు -
తీసుకోవలసిన ఆహారపదార్థాలు -
యావలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యం , పెసలు , చేదు గల ఆహారపదార్దాలు , కాకర, చేదుపోట్ల , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉశిరికపండు , పసుపు , వ్యాయమం ఆచరించవలెను .
తీసుకోకూడని ఆహారపదార్థాలు -
నెయ్యి , బెల్లం , తీపిపదార్థాలు , మద్యము , గంజి , చెరుకు రసం , పుల్లటి ద్రవ్యములు , కొత్తబియ్యముతో చేసిన అన్నం , పెరుగు , పాలపదార్థాలు , దుంపకూరలు , కొవ్వులు అధికంగా ఉండే పదార్దములు బాగుగా తగ్గించవలెను .
పగటినిద్ర , పొగతాగటం , మలమూత్ర వేగాలను నిరోధించరాదు.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*******************
* ఉసిరిక వలుపు , పసుపు పొడపత్రి ఆకు , తంగేడు పువ్వులు సమానంగా తీసుకుని నీడలో ఎండించి చూర్ణం చేసుకుని నిలువచేసుకొని ఉదయం మరియు సాయంత్రం 5 గ్రాముల చూర్ణం మంచినీళ్ల అనుపానంతో సేవించుచున్న మధుమేహం శమించును
* నేరేడు విత్తనములు దోరగా వేయించి పొడి చేసి నీళ్లను చేర్చి కషాయం చేసుకుని ఉదయం ఒక కప్పు ప్రమాణం సేవించుచున్న మదుమేహం నందు అద్బుతముగా పనిచేయును .
* మర్రిపండ్లలో ఉండు సన్నటి గింజలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుని మూడు గ్రాముల మోతాదు ఉదయం మరియు రాత్రివేళ యందు సేవించుచున్న యెడల మధుమేహ రోగులకు వచ్చు అతిమూత్ర సమస్య తగ్గును.
* రాగిజావలో మజ్జిగ పోసుకొని ప్రతిరోజూ ఉదయం పూట తాగుచున్న ఎడల మధుమేహం , అతిమూత్ర సమస్య తగ్గును.
* తిప్పతీగ రసం నిత్యము ప్రాతఃకాలం నందు అరవై నుంచి తొంబై మిల్లి లీటర్ల కషాయం నిత్యం ప్రాతఃకాలం నందు సేవించుచుండిన ఎడల మధుమేహం హరించును .
మధుమేహరోగులు పాటించవలసిన ఆహార నియమాలు -
తీసుకోవలసిన ఆహారపదార్థాలు -
యావలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యం , పెసలు , చేదు గల ఆహారపదార్దాలు , కాకర, చేదుపోట్ల , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉశిరికపండు , పసుపు , వ్యాయమం ఆచరించవలెను .
తీసుకోకూడని ఆహారపదార్థాలు -
నెయ్యి , బెల్లం , తీపిపదార్థాలు , మద్యము , గంజి , చెరుకు రసం , పుల్లటి ద్రవ్యములు , కొత్తబియ్యముతో చేసిన అన్నం , పెరుగు , పాలపదార్థాలు , దుంపకూరలు , కొవ్వులు అధికంగా ఉండే పదార్దములు బాగుగా తగ్గించవలెను .
పగటినిద్ర , పొగతాగటం , మలమూత్ర వేగాలను నిరోధించరాదు.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
చర్మరోగాలకు/skin
*************
* వేపచెట్టు బెరడు కషాయం సేవించుచున్న చర్మరోగాలు నయం అగును.
* చండ్ర చెక్క కషాయం సేవించు చున్న చర్మ వ్యాధులు తగ్గును.
* నేలవేము కషాయం సేవించుచున్న సాధారణ చర్మరోగాలు తగ్గును.
* మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.
* నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అగును.
* కొబ్బరినూనెలో గంధకం పొడిని కలిపి పూసిన చర్మరోగాలు నశించును.
* హరిదళము గుంటగలిజెరు రసాన మర్ధించి రాస్తున్న తగ్గును
* పచ్చగన్నేరు వేరు చర్మం నేతిలో వేసి కాచి ఆ తైలమును రాసిన చర్మవ్యాదులు నశించును.
* ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలమును పూసిన చర్మరోగాలు నయం అగును.
* కసివిందాకు రసం రాసిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలు నివారణ అగును.
* జిల్లేడాకు రసం, ఆవనూనె , పసుపు కలిపి రాయుచున్న చర్మరోగాలు నశించును.
* నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మంపైన పూయుచున్న చర్మరోగాలు నశించును.
* పనస చెట్టు ఆకులు నూరి చర్మవ్యాధులు పైన రాయుచున్న చాలా రకాల చర్మవ్యాదులు నశించును.
* తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి వ్రాస్తుంటే దూరదతో ఉండే చీముపొక్కులు నశిస్తాయి .
* వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని రాయుచున్న సాధారణ చర్మరోగాలు అన్నియు నశించును.
* మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి పూసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*************
* వేపచెట్టు బెరడు కషాయం సేవించుచున్న చర్మరోగాలు నయం అగును.
* చండ్ర చెక్క కషాయం సేవించు చున్న చర్మ వ్యాధులు తగ్గును.
* నేలవేము కషాయం సేవించుచున్న సాధారణ చర్మరోగాలు తగ్గును.
* మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.
* నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అగును.
* కొబ్బరినూనెలో గంధకం పొడిని కలిపి పూసిన చర్మరోగాలు నశించును.
* హరిదళము గుంటగలిజెరు రసాన మర్ధించి రాస్తున్న తగ్గును
* పచ్చగన్నేరు వేరు చర్మం నేతిలో వేసి కాచి ఆ తైలమును రాసిన చర్మవ్యాదులు నశించును.
* ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలమును పూసిన చర్మరోగాలు నయం అగును.
* కసివిందాకు రసం రాసిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలు నివారణ అగును.
* జిల్లేడాకు రసం, ఆవనూనె , పసుపు కలిపి రాయుచున్న చర్మరోగాలు నశించును.
* నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మంపైన పూయుచున్న చర్మరోగాలు నశించును.
* పనస చెట్టు ఆకులు నూరి చర్మవ్యాధులు పైన రాయుచున్న చాలా రకాల చర్మవ్యాదులు నశించును.
* తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి వ్రాస్తుంటే దూరదతో ఉండే చీముపొక్కులు నశిస్తాయి .
* వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని రాయుచున్న సాధారణ చర్మరోగాలు అన్నియు నశించును.
* మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి పూసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
all medical test description-1
1.1 MB
all medical test description-1
K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498:
శరీరంలో అతివేడి తగ్గుటకు
****
రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి.పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టి అన్నము మునిగేవరకు పోసి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి కొంచం శొంఠిపొడి ఉప్పు కలిపి ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను .
ఇది తీసుకున్న గంటన్నర తరువాత 40ml అలోవెరా జ్యూస్ కి 120 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను .
మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను.
పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు
గమనిక -
మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్ నిషేధం .
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అదిక వేడి తగ్గుటకు:_
**********
1) బాదాం జిగురు ప్రతి రొజు రాత్రి 1 స్పూన్ 1 గ్లాస్ నీటిలొ వెసి తెల్లవారి త్రాగితె, మీ శరిరంలొ వుండె అదిక వేడి తగ్గుతుంది.
2) రోజు 1 స్పూన్ సభ్జా గింజలను నిటిలొ అర్దగంట నానవెసి ప్రతి రొజు తిసుకొవడం వల్ల అధిక వెడి తగ్గుతుంది.
3) ఉసిరికాయ చూర్నం రొజు ఒక స్పూన్ 2 పూటలా నీటిలొ తిసుకొన్నా అదిక వెడి తగ్గుతుంది.
4) భూచక్ర గడ్డ అని ఆయుర్వెద శాప్ లొ దొరుకును దీన్ని రొజు ఒక స్పూన్ నిటిలొ తిసుకొవడం వల్ల అదిక వేడి తగ్గుతుంది.
5) కీరాదొస రొజు తినడం వల్ల శరిరానికి చలువ చెస్తుంది
6) పచ్చ కర్పురం ప్రతి రొజు అర్ద బటాని అంత లెదా కందిగింజ పరిమాణం తిసుకొంటె అదిక వెడి తగ్గుతుంది
7) శతావరి రొజు ఒక స్పూన్ తిసుకొవడం వల్ల అదిక ఉస్ణొగ్రత తగ్గిపొవును.
8) పెసరపప్పును ఉడికించి రొజు ఒక గ్లాస్ తిసుకొవడంవల్ల అదిక వేడి తగ్గించ వచ్చును.
9) అలొవెరా జూస్ రొజు 20 నుంచి 30 ml తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గుతుంది.
10) రోజూ2,3 సార్లు తీయటి మజ్జిగ త్రాగుతుంటే శరిరంలొ అధిక వేడి తగ్గిపొతుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శరీరంలో అతివేడి తగ్గుటకు
****
రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి.పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టి అన్నము మునిగేవరకు పోసి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి కొంచం శొంఠిపొడి ఉప్పు కలిపి ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను .
ఇది తీసుకున్న గంటన్నర తరువాత 40ml అలోవెరా జ్యూస్ కి 120 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను .
మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను.
పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు
గమనిక -
మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్ నిషేధం .
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అదిక వేడి తగ్గుటకు:_
**********
1) బాదాం జిగురు ప్రతి రొజు రాత్రి 1 స్పూన్ 1 గ్లాస్ నీటిలొ వెసి తెల్లవారి త్రాగితె, మీ శరిరంలొ వుండె అదిక వేడి తగ్గుతుంది.
2) రోజు 1 స్పూన్ సభ్జా గింజలను నిటిలొ అర్దగంట నానవెసి ప్రతి రొజు తిసుకొవడం వల్ల అధిక వెడి తగ్గుతుంది.
3) ఉసిరికాయ చూర్నం రొజు ఒక స్పూన్ 2 పూటలా నీటిలొ తిసుకొన్నా అదిక వెడి తగ్గుతుంది.
4) భూచక్ర గడ్డ అని ఆయుర్వెద శాప్ లొ దొరుకును దీన్ని రొజు ఒక స్పూన్ నిటిలొ తిసుకొవడం వల్ల అదిక వేడి తగ్గుతుంది.
5) కీరాదొస రొజు తినడం వల్ల శరిరానికి చలువ చెస్తుంది
6) పచ్చ కర్పురం ప్రతి రొజు అర్ద బటాని అంత లెదా కందిగింజ పరిమాణం తిసుకొంటె అదిక వెడి తగ్గుతుంది
7) శతావరి రొజు ఒక స్పూన్ తిసుకొవడం వల్ల అదిక ఉస్ణొగ్రత తగ్గిపొవును.
8) పెసరపప్పును ఉడికించి రొజు ఒక గ్లాస్ తిసుకొవడంవల్ల అదిక వేడి తగ్గించ వచ్చును.
9) అలొవెరా జూస్ రొజు 20 నుంచి 30 ml తిసుకొవడం వల్ల అదిక వెడి తగ్గుతుంది.
10) రోజూ2,3 సార్లు తీయటి మజ్జిగ త్రాగుతుంటే శరిరంలొ అధిక వేడి తగ్గిపొతుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
గర్భసంచిలో ఈ గడ్డలేంటి?
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్తో సంబంధమేమీ లేదు.
గర్భసంచిలో సిస్టర్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.
గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.
అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.
చికిత్స ఏంటి?
ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.
సైడెఫెకక్ట్స్:
అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు.
ఆయుర్వేదం చెప్పే కారణాలు:
ఇవిరావడానికి ప్రధాన కారణం ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక,
నాగకేసరాలు ,
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.
K. Hanmanthrao
Ayurvedic physician:
Cell..9949363498
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్ కణితులేమోననిభయపడిపోతుంటారు. నిజానికి గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్తో సంబంధమేమీ లేదు.
గర్భసంచిలో సిస్టర్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.
గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.
అధిక రుతుస్రావం.. నొప్పి..
సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.
చికిత్స ఏంటి?
ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.
సైడెఫెకక్ట్స్:
అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు. కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు.
ఆయుర్వేదం చెప్పే కారణాలు:
ఇవిరావడానికి ప్రధాన కారణం ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక,
నాగకేసరాలు ,
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.
K. Hanmanthrao
Ayurvedic physician:
Cell..9949363498
Forwarded from ఆరోగ్యమే మహాభాగ్యము (K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498)
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
శరీర సౌష్టవం*** బాడీ ఫిట్నెస్
******************
ఒకప్పుడు సన్నగా కనపడితే ఏం సరిగా తినటంలేదా అని ప్రశ్నిచేవారు.కాని ఇప్పుడు అందుకు భిన్నంగా ఏంటీ తిండి తగ్గించవచ్చుగా కరెంటు తీగలా ఉంటావ్ అంటున్నారు.ఇప్పుడు కాలం మారింది.సన్నగా నాజూకుగా జీరొ సైజ్ ను చేసేవారికి బాగా గిరాకీ పెరిగింది.సన్నగా నడుము తేలి ఉంటే అమ్మో బాపుగారి బొమ్మో!అని చూపు తిప్పుకోలేరు.అయితే ఇప్ప్డున్నా ఆహార అలవాట్లు మాత్రం లావు పెంచేవే కానీ తగ్గించేవి మాత్రం కావు.మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.
సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది యువత పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. వీరి ప్రయత్నాలన్నీ శూన్యంగా మారుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.
శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.
1.కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది.ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు.కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.
2 ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి..ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి.
3.మొదట తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
4.గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి.
5.దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
6.తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి.
7.రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి.
8. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.
ఏది చేస్తే శరీరానికి మంచిది:
తెల్లవారుజామున నడిస్తే శరీరానికి చాలా మంచిది.కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు.
మీ ఆహారపు అలవాట్లను మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించంది. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదముంది
శరీర సౌష్టవం*** బాడీ ఫిట్నెస్
******************
ఒకప్పుడు సన్నగా కనపడితే ఏం సరిగా తినటంలేదా అని ప్రశ్నిచేవారు.కాని ఇప్పుడు అందుకు భిన్నంగా ఏంటీ తిండి తగ్గించవచ్చుగా కరెంటు తీగలా ఉంటావ్ అంటున్నారు.ఇప్పుడు కాలం మారింది.సన్నగా నాజూకుగా జీరొ సైజ్ ను చేసేవారికి బాగా గిరాకీ పెరిగింది.సన్నగా నడుము తేలి ఉంటే అమ్మో బాపుగారి బొమ్మో!అని చూపు తిప్పుకోలేరు.అయితే ఇప్ప్డున్నా ఆహార అలవాట్లు మాత్రం లావు పెంచేవే కానీ తగ్గించేవి మాత్రం కావు.మారిన పరిస్థితులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన పెను మార్పులు నాజూకు శరీరాన్ని దూరం చేస్తున్నాయి. సన్నబడాలంటే తినడం తగ్గించాలి కానీ, కడుపునిండా తినమంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా! నచ్చింది తిన్నా నాజూగ్గా ఎలా ఉండవచ్చో చూద్దామా.
సన్నగా కనబడడానికి, సన్నపడడానికి చాలా మంది యువత పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. వీరి ప్రయత్నాలన్నీ శూన్యంగా మారుతున్నాయి. రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.
శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.
1.కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది.ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు.కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకొన్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.
2 ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి..ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి.
3.మొదట తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
4.గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి.
5.దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
6.తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి.
7.రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. 60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి.
8. బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.
ఏది చేస్తే శరీరానికి మంచిది:
తెల్లవారుజామున నడిస్తే శరీరానికి చాలా మంచిది.కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు.
మీ ఆహారపు అలవాట్లను మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించంది. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్ను మార్చాలి. తరచూ మార్చడం వలన జీవప్రక్రియ దెబ్బతినే ప్రమాదముంది
Forwarded from ఆరోగ్యమే మహాభాగ్యము (K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498)
*కొలెస్ట్రాల్ /అధికబరువు*
********
శుద్దగుగ్గులు
కరక్కాయ పెచ్చులు
వెల్లుల్లి
పొడపత్రం
పొంగించిన ఇంగువ
నల్లుప్పు
తిప్పతీగ
అన్ని సమముగా మర్ధించి భోజనానికిముందు కుంకుడు గింజంత 3 పూటలు వాడుతున్న కొలెస్ట్రాల్/
అధికబరువు తగ్గును.
Note
మావద్ద లభించును
**********
అధిక పొట్టను తగ్గించే
కీరా/సొరకాయ జ్యూస్ తయారీ విధానం
కావాల్సిన పదార్ధాలు :
కీర దోసకాయ -1 /సొరకాయముక్క
మంచి నీరు - 1 గ్లాసు
నిమ్మకాయ - అర చెక్క
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - కొంచెం టేస్ట్ కోసం
తయారీ విధానం :
1) ముందుగా కీర దోసకాయను/సొరకాయ ను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి మిక్సీ లో వేయాలి , దానిలో ఒక గ్లాసు నీరు , అరచెక్క నిమ్మరసం , చిటికెడు మిరియాల పొడి , కొంచెం ఉప్పు వేసి బాగా
మెత్తగా జ్యూస్ లాగ మిక్స్ చేసుకోవాలి.
2) దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం పరగడుపున క్రమం తప్పకుండా తీసుకొంటే నెల రోజుల్లో మంచి ఫలితం .
ఈ జ్యూస్ రోజు తాగితే పొట్ట
బరువు ఈజీగా కరిగిపోతుంది…
********************
ఒక గ్లాసు లో నీళ్లు తీసుకుని దీనిలో రెండు స్పూన్స్ కలబంద గుజ్జు+రెండు స్పూన్ల కొత్తిమీర పేస్టు కొంచెం నిమ్మరసం అల్లం పేస్టు మరియు తెనే ఇవన్నీ కలిపి బాగ కలుపుకుని ఈ నీళ్ళను ప్రతిరోజు పరగడుపున మరియు సాయంత్రం ఒకొక్క గ్లాసు తాగడం వలన అతి తక్కువకాలంలో ఈజీగా బరువు తగ్గవొచ్చు .
*అబ్బబ్బా.. అధిక కొలెస్ట్రాల్..
*******************
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో కండరాల్లో నీరసాన్ని. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. మెంతులు అధిక కొలెస్టరాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతుల్లో కావలసినంత ఫైబర్ ఉంటుంది. మెంతి ఆకుల్లోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మహిళలు మెంతులు తరచుగా తింటే నెలసరి క్రమంగా వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలంటే..
ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే..
రాత్రి మెంతుల్ని నానబెట్టి.. తెల్లవారు జామున మెంతులు నమిలి తిని ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొవ్వును తగ్గించే కొత్తిమీర
*****************
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దానిలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తికి ఇతోధికంగా సాయపడతాయి. దాన్లోని డొడిసెనోల్ అనే పదార్థం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది.
గ్లాసుడు నీళ్లు, మజ్జిగలో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం కానీ, రాత్రి పడుకొనే ముందు కానీ తీసుకుంటే... శరీరానికి విటమిన్ 'ఎ', 'బి1', 'బి2', 'సి', ఇనుము సమృద్ధిగా అందుతాయి. అవి శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
అజీర్ణంతో బాధపడేవారు.. ఈ రసంలో, జీలకర్ర, నిమ్మరసం చిటికెడు ఉప్పు కలిపి పుచ్చుకుంటే మంచిది. గర్భిణులు రోజూ రెండు మూడు చెంచాల రసం... నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి. పేగుపూత, కడుపులో మంట గలవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.
నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలున్నవారు ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. కామెర్లు వచ్చినపుడు పథ్యంగా దీన్ని కూరల్లో వేసి తీసుకొంటే త్వరగా కోలుకుంటారు.
కొత్తిమీరకు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ధనియాలను చారులా కాచి తీసుకుంటే విరేచనాలు, జ్
వర తీవ్రత తగ్గుతాయి. నెలసరి సమయంలో అధికంగా రుతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండుసార్లు పుచ్చుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది
బరువు, పొట్ట తగ్గుటకు
***************
దుంపరాష్ట్రము
శుద్దగుగ్గులు
తిప్పతీగ
నేల ఉసిరి
కరకపిందెలు
కలమంద గుజ్జు
కాటుకరోహిణి
నల్లజిలకర
అన్నీ సమ చూర్ణము స్పూన్ భోజనానికి ముందు పొద్దున మాపు వాడవుతున్న తగ్గును
,బార్లీ గంజి రెండుసార్లు త్రాగాలి
,ఉలవల గంజి త్రాగాలి 2 సార్లు
బరువు తగ్గును
---------------------------------
1. కరివేపాకు గుప్పెడు,
2. పుదీనా గుప్పెడు,
3. కొత్తిమీర గుప్పెడు,
4. సొరకాయ ముక్క,
5. క్యారెట్ 2,
6. కాకరకాయ చిన్నది,
7. కీరదోస 1,
8. తేనె ,
9. నిమ్మకాయ ఒకటి,
10,అల్లం పెద్ద ముక్క.
11మంచి నీళ్లు ఒక గ్లాసు.
అన్ని రకాలు మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి ఉదయం పరగడుపున సేవించాలి ఈ జ్యూసు వాడుట వలన మధుమేహం బీపీ అధిక బరువు మూత్ర సమస్యలు మూత్రపిండాల సమస్యలు లివర్ సమస్యలు మొదలైనవి తగ్గును మధుమేహం ఉన్నవాళ్లు తేనె వాడకండి ఏ సమస్య లేకపోయినా కూడా వాడవచ్చు మొలకెత్తిన గింజలు తిని ర
********
శుద్దగుగ్గులు
కరక్కాయ పెచ్చులు
వెల్లుల్లి
పొడపత్రం
పొంగించిన ఇంగువ
నల్లుప్పు
తిప్పతీగ
అన్ని సమముగా మర్ధించి భోజనానికిముందు కుంకుడు గింజంత 3 పూటలు వాడుతున్న కొలెస్ట్రాల్/
అధికబరువు తగ్గును.
Note
మావద్ద లభించును
**********
అధిక పొట్టను తగ్గించే
కీరా/సొరకాయ జ్యూస్ తయారీ విధానం
కావాల్సిన పదార్ధాలు :
కీర దోసకాయ -1 /సొరకాయముక్క
మంచి నీరు - 1 గ్లాసు
నిమ్మకాయ - అర చెక్క
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - కొంచెం టేస్ట్ కోసం
తయారీ విధానం :
1) ముందుగా కీర దోసకాయను/సొరకాయ ను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి మిక్సీ లో వేయాలి , దానిలో ఒక గ్లాసు నీరు , అరచెక్క నిమ్మరసం , చిటికెడు మిరియాల పొడి , కొంచెం ఉప్పు వేసి బాగా
మెత్తగా జ్యూస్ లాగ మిక్స్ చేసుకోవాలి.
2) దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం పరగడుపున క్రమం తప్పకుండా తీసుకొంటే నెల రోజుల్లో మంచి ఫలితం .
ఈ జ్యూస్ రోజు తాగితే పొట్ట
బరువు ఈజీగా కరిగిపోతుంది…
********************
ఒక గ్లాసు లో నీళ్లు తీసుకుని దీనిలో రెండు స్పూన్స్ కలబంద గుజ్జు+రెండు స్పూన్ల కొత్తిమీర పేస్టు కొంచెం నిమ్మరసం అల్లం పేస్టు మరియు తెనే ఇవన్నీ కలిపి బాగ కలుపుకుని ఈ నీళ్ళను ప్రతిరోజు పరగడుపున మరియు సాయంత్రం ఒకొక్క గ్లాసు తాగడం వలన అతి తక్కువకాలంలో ఈజీగా బరువు తగ్గవొచ్చు .
*అబ్బబ్బా.. అధిక కొలెస్ట్రాల్..
*******************
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో కండరాల్లో నీరసాన్ని. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. మెంతులు అధిక కొలెస్టరాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతుల్లో కావలసినంత ఫైబర్ ఉంటుంది. మెంతి ఆకుల్లోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మహిళలు మెంతులు తరచుగా తింటే నెలసరి క్రమంగా వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలంటే..
ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే..
రాత్రి మెంతుల్ని నానబెట్టి.. తెల్లవారు జామున మెంతులు నమిలి తిని ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొవ్వును తగ్గించే కొత్తిమీర
*****************
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దానిలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తికి ఇతోధికంగా సాయపడతాయి. దాన్లోని డొడిసెనోల్ అనే పదార్థం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది.
గ్లాసుడు నీళ్లు, మజ్జిగలో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం కానీ, రాత్రి పడుకొనే ముందు కానీ తీసుకుంటే... శరీరానికి విటమిన్ 'ఎ', 'బి1', 'బి2', 'సి', ఇనుము సమృద్ధిగా అందుతాయి. అవి శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
అజీర్ణంతో బాధపడేవారు.. ఈ రసంలో, జీలకర్ర, నిమ్మరసం చిటికెడు ఉప్పు కలిపి పుచ్చుకుంటే మంచిది. గర్భిణులు రోజూ రెండు మూడు చెంచాల రసం... నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి. పేగుపూత, కడుపులో మంట గలవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.
నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలున్నవారు ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. కామెర్లు వచ్చినపుడు పథ్యంగా దీన్ని కూరల్లో వేసి తీసుకొంటే త్వరగా కోలుకుంటారు.
కొత్తిమీరకు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ధనియాలను చారులా కాచి తీసుకుంటే విరేచనాలు, జ్
వర తీవ్రత తగ్గుతాయి. నెలసరి సమయంలో అధికంగా రుతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండుసార్లు పుచ్చుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది
బరువు, పొట్ట తగ్గుటకు
***************
దుంపరాష్ట్రము
శుద్దగుగ్గులు
తిప్పతీగ
నేల ఉసిరి
కరకపిందెలు
కలమంద గుజ్జు
కాటుకరోహిణి
నల్లజిలకర
అన్నీ సమ చూర్ణము స్పూన్ భోజనానికి ముందు పొద్దున మాపు వాడవుతున్న తగ్గును
,బార్లీ గంజి రెండుసార్లు త్రాగాలి
,ఉలవల గంజి త్రాగాలి 2 సార్లు
బరువు తగ్గును
---------------------------------
1. కరివేపాకు గుప్పెడు,
2. పుదీనా గుప్పెడు,
3. కొత్తిమీర గుప్పెడు,
4. సొరకాయ ముక్క,
5. క్యారెట్ 2,
6. కాకరకాయ చిన్నది,
7. కీరదోస 1,
8. తేనె ,
9. నిమ్మకాయ ఒకటి,
10,అల్లం పెద్ద ముక్క.
11మంచి నీళ్లు ఒక గ్లాసు.
అన్ని రకాలు మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి ఉదయం పరగడుపున సేవించాలి ఈ జ్యూసు వాడుట వలన మధుమేహం బీపీ అధిక బరువు మూత్ర సమస్యలు మూత్రపిండాల సమస్యలు లివర్ సమస్యలు మొదలైనవి తగ్గును మధుమేహం ఉన్నవాళ్లు తేనె వాడకండి ఏ సమస్య లేకపోయినా కూడా వాడవచ్చు మొలకెత్తిన గింజలు తిని ర
Forwarded from ఆరోగ్యమే మహాభాగ్యము (K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498)
ెండు గ్లాసులు జ్యూస్ తాగితే ఉదయం అల్పాహారం చేయనవసరంలేదు మీకు మధ్యాహ్నం వరకు ఆకలి కలగదు మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు .
Forwarded from ఆరోగ్యమే మహాభాగ్యము (K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498)
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician
Cell 9949363498
*కొలెస్ట్రాల్ /అధికబరువు*
****************
శుద్దగుగ్గులు
కరక్కాయ పెచ్చులు
వెల్లుల్లి
పొడపత్రం
పొంగించిన ఇంగువ
నల్లుప్పు
తిప్పతీగ
అన్ని సమముగా మర్ధించి భోజనానికిముందు కుంకుడు గింజంత 3 పూటలు వాడుతున్న కొలెస్ట్రాల్/
అధికబరువు తగ్గును.
Note
మావద్ద లభించును
స్థూల కాయముఅధిక బరువు తగ్గడానికి అగస్త్య లేహ్యం
*********************
వాము ------ 100 gr
కలకండ ------ 100 gr
ఆవునెయ్యి ------ 100 gr
వామును శుభ్రపరచి దోరగా వేయించి, దంచి, జల్లించిన మెత్తటి పొడి.
కలకండను కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.నేతిని చిన్న మంట మీద కరిగించి వేడిగా వున్న్నపుడే రెండు పొడులను కలపాలి.
దీనిని వాడితే ఆడపిల్లల యొక్క నడుము నొప్పి 40 రోజులలో తప్పక తగ్గుతుంది.
చిన్న పిల్లలకు ---- 2 gr
పెద్దలకు --- ఒక టీ స్పూను. ఆహారానికి ముందు తీసుకోవచ్చు.
అధిక బరువు తగ్గడానికి
గోరు వెచ్చని నీరు ------ ఒక గ్లాసు
త్రిఫల చూర్ణం ------ ఒక టీ స్పూను
తేనె ------ ఒక టీ స్పూను
ప్రతి రోజు సాయంత్రం ఈ విధంగా అన్నింటిని కలుపుకొని తాగాలి.
స్థూల కాయమున్న వాళ్ళు రాత్రి వేళ తీసుకోవాల్సిన ఆహారం
బియ్యం
జొన్నలు
గోధుమలు
పెసలు
ఉలవలు
బార్లీ
అన్ని పాత దాన్యాలనే తీసుకోవాలి. ఒక్కొక్కటి పావు కిలో చొప్పున తీసుకోవాలి.
అన్నింటిని రాత్రి నానబెట్టి ఉదయం ఎండబోసి బాగా ఎండిన తరువాత దోరగా వేయించి పిండి పట్టించి నిల్వ చేసుకోవాలి. ఈ పిండితో ప్రత్రి రోజు రాత్రివేళ రొట్టెలు చేసుకొని తింటే స్థూల కాయం తగ్గుతుంది.
అధిక బరువు నివారణకు
*****************
ఉసిరిక పొడి --- 100 gr
కరక్కాయ పొడి --- 100 gr
తాని కాయ పొడి --- 100 gr
శొంటి పొడి --- 100 gr
పిప్పళ్ళ పొడి -- 100 gr
మిరియాల పొడి --- 100 gr
వాయు విడంగాల పొడి --- 100 gr
తుంగముస్తల పొడి --- 100 gr
తెల్ల చిత్ర మూలం పొడి --- 100 gr
అన్నింటిని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని తీసుకుని తగినంత నువ్వుల నూనె కలిపి ముద్దలాగా చేసి తినాలి. ఈ విధంగా ప్రతిరోజు తింటూ వుంటే బరువు తగ్గుతారు.
అధిక బరువు వలన రక్తము, మాంసము, మజ్జ, మేధో, కొవ్వు మొదలైనవి వాటియొక్క పనులు సక్రమముగా జరగవు. అవి సరిగా పెరగవు. రక్త నాళాలలో కొవ్వు పేరుకు పోతుంది.
ముల్లంగి రసం పావు గ్లాసు. ప్రతి రోజు తాగుతూ వుంటే అధిక బరువు తగ్గుతుంది.
స్థూల కాయం రక్త హీనత
దీని వలన శరీరంలో నీరు చేరుతుంది. రక్త హీనత , నెలసరి సమస్యలు , , బహిష్టు అల్పం గా కనిపించడం , గడ్డలుగా పడడం మొదలైన లక్షణాలు వుంటాయి.
నవాయస చూర్ణము
**********
శొంటి పొడి
మిరియాల పొడి
పిప్పళ్ళ పొడి
చిత్ర మూలం
వాయు విదంగాలు
కరక్కాయ పెచ్చులు
తానికాయ పెచ్చులు
ఉసిరి పెచ్చులు
తుంగ ముస్థలు
లోహ భస్మం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. విడివిడిగా చూర్నాలు చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఒకటి నుండి రెండు టీ స్పూన్ల చూర్ణాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం తేనెతో తీసుకోవాలి.
దీనిని సేవించడం వలన ఆకలి లేకపోవడం, అధిక చెమట, నీరసం, రక్త హీనత, శరీరంలో నీరు చేరడం చర్మం పాలిపోయినట్లుగా వుండడం మొదలైనవి నివారించ బడతాయి. మహిళల యొక్క బహిష్టు సమస్యలకు కూడా మంచి నివారణా మార్గముగా ఉపయోగ పడుతుంది.
బరువుతగ్గడానికి
రాత్రి పూట ఒక గ్లాసు నీటిని రాగి చెంబులో గాని , మట్టి ముంతలో గాని పోయాలి . దానిలో ఒక
తిప్ప తీగ ఆకును వేసి పెట్టాలి . ఉదయం ఆ నీటిని వడ పోసుకొని పరగడుపున తాగాలి . ఒక గంట వరకు ఏమి తినకూడదు , తాగకూడదు .
ఈ విధంగా 40 రోజులు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు .
అధిక బరువు తగ్గడానికి
కలబంద గుజ్జు --- 30 gr
పసుపు --- 3 చిటికెలు
జిలకర --- 3 "
తిప్పతీగ. 30
కలకండ --- ఒక టీ స్పూను
అన్నింటిని నీళ్లలో కలుపుకొని తాగాలి .
పద్మాసనం లో కూర్చొని ( సుఖాసనం ) రెండు చేతులను చాపి మోకాళ్ళ మీద పెట్టుకోవాలి . చూపుడు వేలును ,
మధ్య వేలును చాపాలి .మిగిలిన వేళ్ళను కలిపి కూర్చోవాలి . ఈ ఆసనం లో కూర్చొని " రం " అనే అక్షరాన్ని 60 సార్లుపలకాలి .
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician
Cell 9949363498
*కొలెస్ట్రాల్ /అధికబరువు*
****************
శుద్దగుగ్గులు
కరక్కాయ పెచ్చులు
వెల్లుల్లి
పొడపత్రం
పొంగించిన ఇంగువ
నల్లుప్పు
తిప్పతీగ
అన్ని సమముగా మర్ధించి భోజనానికిముందు కుంకుడు గింజంత 3 పూటలు వాడుతున్న కొలెస్ట్రాల్/
అధికబరువు తగ్గును.
Note
మావద్ద లభించును
స్థూల కాయముఅధిక బరువు తగ్గడానికి అగస్త్య లేహ్యం
*********************
వాము ------ 100 gr
కలకండ ------ 100 gr
ఆవునెయ్యి ------ 100 gr
వామును శుభ్రపరచి దోరగా వేయించి, దంచి, జల్లించిన మెత్తటి పొడి.
కలకండను కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.నేతిని చిన్న మంట మీద కరిగించి వేడిగా వున్న్నపుడే రెండు పొడులను కలపాలి.
దీనిని వాడితే ఆడపిల్లల యొక్క నడుము నొప్పి 40 రోజులలో తప్పక తగ్గుతుంది.
చిన్న పిల్లలకు ---- 2 gr
పెద్దలకు --- ఒక టీ స్పూను. ఆహారానికి ముందు తీసుకోవచ్చు.
అధిక బరువు తగ్గడానికి
గోరు వెచ్చని నీరు ------ ఒక గ్లాసు
త్రిఫల చూర్ణం ------ ఒక టీ స్పూను
తేనె ------ ఒక టీ స్పూను
ప్రతి రోజు సాయంత్రం ఈ విధంగా అన్నింటిని కలుపుకొని తాగాలి.
స్థూల కాయమున్న వాళ్ళు రాత్రి వేళ తీసుకోవాల్సిన ఆహారం
బియ్యం
జొన్నలు
గోధుమలు
పెసలు
ఉలవలు
బార్లీ
అన్ని పాత దాన్యాలనే తీసుకోవాలి. ఒక్కొక్కటి పావు కిలో చొప్పున తీసుకోవాలి.
అన్నింటిని రాత్రి నానబెట్టి ఉదయం ఎండబోసి బాగా ఎండిన తరువాత దోరగా వేయించి పిండి పట్టించి నిల్వ చేసుకోవాలి. ఈ పిండితో ప్రత్రి రోజు రాత్రివేళ రొట్టెలు చేసుకొని తింటే స్థూల కాయం తగ్గుతుంది.
అధిక బరువు నివారణకు
*****************
ఉసిరిక పొడి --- 100 gr
కరక్కాయ పొడి --- 100 gr
తాని కాయ పొడి --- 100 gr
శొంటి పొడి --- 100 gr
పిప్పళ్ళ పొడి -- 100 gr
మిరియాల పొడి --- 100 gr
వాయు విడంగాల పొడి --- 100 gr
తుంగముస్తల పొడి --- 100 gr
తెల్ల చిత్ర మూలం పొడి --- 100 gr
అన్నింటిని చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని తీసుకుని తగినంత నువ్వుల నూనె కలిపి ముద్దలాగా చేసి తినాలి. ఈ విధంగా ప్రతిరోజు తింటూ వుంటే బరువు తగ్గుతారు.
అధిక బరువు వలన రక్తము, మాంసము, మజ్జ, మేధో, కొవ్వు మొదలైనవి వాటియొక్క పనులు సక్రమముగా జరగవు. అవి సరిగా పెరగవు. రక్త నాళాలలో కొవ్వు పేరుకు పోతుంది.
ముల్లంగి రసం పావు గ్లాసు. ప్రతి రోజు తాగుతూ వుంటే అధిక బరువు తగ్గుతుంది.
స్థూల కాయం రక్త హీనత
దీని వలన శరీరంలో నీరు చేరుతుంది. రక్త హీనత , నెలసరి సమస్యలు , , బహిష్టు అల్పం గా కనిపించడం , గడ్డలుగా పడడం మొదలైన లక్షణాలు వుంటాయి.
నవాయస చూర్ణము
**********
శొంటి పొడి
మిరియాల పొడి
పిప్పళ్ళ పొడి
చిత్ర మూలం
వాయు విదంగాలు
కరక్కాయ పెచ్చులు
తానికాయ పెచ్చులు
ఉసిరి పెచ్చులు
తుంగ ముస్థలు
లోహ భస్మం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. విడివిడిగా చూర్నాలు చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఒకటి నుండి రెండు టీ స్పూన్ల చూర్ణాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం తేనెతో తీసుకోవాలి.
దీనిని సేవించడం వలన ఆకలి లేకపోవడం, అధిక చెమట, నీరసం, రక్త హీనత, శరీరంలో నీరు చేరడం చర్మం పాలిపోయినట్లుగా వుండడం మొదలైనవి నివారించ బడతాయి. మహిళల యొక్క బహిష్టు సమస్యలకు కూడా మంచి నివారణా మార్గముగా ఉపయోగ పడుతుంది.
బరువుతగ్గడానికి
రాత్రి పూట ఒక గ్లాసు నీటిని రాగి చెంబులో గాని , మట్టి ముంతలో గాని పోయాలి . దానిలో ఒక
తిప్ప తీగ ఆకును వేసి పెట్టాలి . ఉదయం ఆ నీటిని వడ పోసుకొని పరగడుపున తాగాలి . ఒక గంట వరకు ఏమి తినకూడదు , తాగకూడదు .
ఈ విధంగా 40 రోజులు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు .
అధిక బరువు తగ్గడానికి
కలబంద గుజ్జు --- 30 gr
పసుపు --- 3 చిటికెలు
జిలకర --- 3 "
తిప్పతీగ. 30
కలకండ --- ఒక టీ స్పూను
అన్నింటిని నీళ్లలో కలుపుకొని తాగాలి .
పద్మాసనం లో కూర్చొని ( సుఖాసనం ) రెండు చేతులను చాపి మోకాళ్ళ మీద పెట్టుకోవాలి . చూపుడు వేలును ,
మధ్య వేలును చాపాలి .మిగిలిన వేళ్ళను కలిపి కూర్చోవాలి . ఈ ఆసనం లో కూర్చొని " రం " అనే అక్షరాన్ని 60 సార్లుపలకాలి .
Forwarded from ఆరోగ్యమే మహాభాగ్యము (K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498)
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
Cell 9949363498
బానపొట్టను కరిగించే పవర్ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
**********
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పిప్పళ్ల పొడిని 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం, రాత్రి భోజనం చేసిన తరువాత గంటకు తినాలి. దీంతో బానపొట్ట కూడా తగ్గిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు చాలా వేగంగా తగ్గుతారు.
2. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి రోజూ తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు పోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.
3. పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గుండె సమస్యలు రావు. పేగుల్లో ఉన్న పురుగులు నశిస్తాయి.
4. పిప్పళ్ల పొడిని నిత్యం ఏదో ఒక విధంగా 500 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకున్నా చాలు. దాంతో చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు రావు. ఆకలి సరిగ్గా ఉంటుంది. ఊపిరితిత్తులు, లివర్ శుభ్రమవుతాయి.
5. పిప్పళ్ల కషాయం తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపులు ఉండవు.
6. పిప్పళ్ల పొడి 500 మిల్లీగ్రాములు, 1 టీస్పూన్ నెయ్యి కలిపి తింటే గ్యాస్ సమస్య పోతుంది. అజీర్తి తగ్గుతుంది.
7. పిప్పళ్ల పొడిని రోజూ 500 మిల్లీగ్రాముల మోతాదులో రెండు సార్లు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పైల్స్, హెమరాయిడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
Note----మావద్ద లభించును
Cell 9949363498
బానపొట్టను కరిగించే పవర్ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
**********
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పిప్పళ్ల పొడిని 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం, రాత్రి భోజనం చేసిన తరువాత గంటకు తినాలి. దీంతో బానపొట్ట కూడా తగ్గిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు చాలా వేగంగా తగ్గుతారు.
2. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి రోజూ తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు పోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.
3. పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గుండె సమస్యలు రావు. పేగుల్లో ఉన్న పురుగులు నశిస్తాయి.
4. పిప్పళ్ల పొడిని నిత్యం ఏదో ఒక విధంగా 500 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకున్నా చాలు. దాంతో చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు రావు. ఆకలి సరిగ్గా ఉంటుంది. ఊపిరితిత్తులు, లివర్ శుభ్రమవుతాయి.
5. పిప్పళ్ల కషాయం తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపులు ఉండవు.
6. పిప్పళ్ల పొడి 500 మిల్లీగ్రాములు, 1 టీస్పూన్ నెయ్యి కలిపి తింటే గ్యాస్ సమస్య పోతుంది. అజీర్తి తగ్గుతుంది.
7. పిప్పళ్ల పొడిని రోజూ 500 మిల్లీగ్రాముల మోతాదులో రెండు సార్లు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పైల్స్, హెమరాయిడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
Note----మావద్ద లభించును
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
బరువు పొట్ట తగ్గుటకు
****************
దుంపరాష్ట్రము
శుద్దగుగ్గులు
తిప్పతీగ
నేల ఉసిరి
కరకపిందెలు
అన్నీ సమ చూర్ణము స్పూన్ భోజనానికి ముందు పొద్దున మాపు వాడవుతున్న తగ్గును
2,బార్లీ గంజి త్రాగాలి 2 సార్లు
3,ఉలవల గంజి త్రాగాలి 2 సార్లు
1, పొట్ట తగ్గటానికి
*****************
సొంఠి ,
పిప్పళ్ళు ,
మిరియాలు,
కరకపిందెలు
శుద్దగుగ్గులు
వాయుమిర్యాలు
తుంగముస్తలు
అన్నిసమభాగాలుగా తీసుకుని దంచి జల్లించి
అందులో తగినంత సైందవలవణపొడి కలిపి నిలువౌంచుకోవాలి
రోజూ రాత్రినిద్రించేముందు చెంచా పొడితో ప్రారంభించి క్రమంగాశరీర స్తితినిబట్టి 2చెంచాలవరకు
పెంచుకుంటూ ఒకచెంచా తేనెతో కలిపి రోజూ పరగడుపున సేవించాలి
2, పొట్ట తగ్గటానికి
**************
శరత్ కాలంలొ వర్షపునీటిని పాత్రలద్వార పట్టుకుని కనీసం 10 బిదెలుఐనా నిలువచేసుకోవాలి.
రోజూ అరగ్లాసు నీటీలొ ఇంటిలో కొట్టుకున్న మేలిరకమైన పసుపు అరచెంచా కలుపుకుని రోజూ పరగడుపున సేవిచాలి
ఇలాకనీసం100 రోజులు పాటు చేస్తే మంచి ఫలితాలు కనబతాయి
3,పొట్ట తగ్గటానికి
*************
ఉత్తరేణి ఆకులను కడిగి దంచి తీసిన రసంఒకలిటరు
నువ్వులనూనె ఒకలీటరు కలిపి ఒకపాత్ర లో పోసి
చిన్నమంటపైన రసము ఇగిరి నూనెమాత్రమే మిగిలేవరకూ మరిగించి వడపోసి నిలువ ఉంచుకోవాలి
ఈ తైలాన్ని రెండుపూటలా స్నానానికి గంటముందుగా తగినంత అతైలాన్ని గోరువెచ్చగా వేడి
చేసిఅతిగాపెరిగిన పొట్టపైన ఇరుప్రక్కలా నిదానంగా లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి
ఉత్తరేణి రసం లోపలికి ఇంకిపోతి అతి కొవ్వు ను అణిచివేయడమే కాక చర్మవ్యాదులను
అణిచి వేస్తుంది
4,పొట్ట తగ్గటానికి
**
పసుపు పొడి,.
పల్లేరుకాయలపొడి,
తుంగగడ్డలపొడి,
దోరగావేయించిన సొంఠి పొడి దోరగావేయించినఆవాలపొడీ
ఈపదార్దాలు ఒక్కొక్కటి 20gతీసుకోవాలి. అందులో ఎర్రచందనంపొడి40g
లవంగాలపొడి 100g
సారపప్పుపొడి100g
కలపాలి ఈమోత్తంమిశ్రమాన్ని ఒకడబ్బా లోనిలువచేసుకోవాలి.
ఉత్తరేణి తైలంతో మర్ద్నాచేసినతరువాత ఈ చూర్ణాన్ని తగనంత తీసుకుని అందులో కొద్దిగానువ్వులనూనె
కలిపి అతిగా కొవ్వుపెరిగిన అన్ని చోట్లా నలుగు పెట్టినట్లుగారుద్ది ఒకగంట ఆగి స్నానంచేయాలి
బరువు పొట్ట తగ్గుటకు
****************
దుంపరాష్ట్రము
శుద్దగుగ్గులు
తిప్పతీగ
నేల ఉసిరి
కరకపిందెలు
అన్నీ సమ చూర్ణము స్పూన్ భోజనానికి ముందు పొద్దున మాపు వాడవుతున్న తగ్గును
2,బార్లీ గంజి త్రాగాలి 2 సార్లు
3,ఉలవల గంజి త్రాగాలి 2 సార్లు
1, పొట్ట తగ్గటానికి
*****************
సొంఠి ,
పిప్పళ్ళు ,
మిరియాలు,
కరకపిందెలు
శుద్దగుగ్గులు
వాయుమిర్యాలు
తుంగముస్తలు
అన్నిసమభాగాలుగా తీసుకుని దంచి జల్లించి
అందులో తగినంత సైందవలవణపొడి కలిపి నిలువౌంచుకోవాలి
రోజూ రాత్రినిద్రించేముందు చెంచా పొడితో ప్రారంభించి క్రమంగాశరీర స్తితినిబట్టి 2చెంచాలవరకు
పెంచుకుంటూ ఒకచెంచా తేనెతో కలిపి రోజూ పరగడుపున సేవించాలి
2, పొట్ట తగ్గటానికి
**************
శరత్ కాలంలొ వర్షపునీటిని పాత్రలద్వార పట్టుకుని కనీసం 10 బిదెలుఐనా నిలువచేసుకోవాలి.
రోజూ అరగ్లాసు నీటీలొ ఇంటిలో కొట్టుకున్న మేలిరకమైన పసుపు అరచెంచా కలుపుకుని రోజూ పరగడుపున సేవిచాలి
ఇలాకనీసం100 రోజులు పాటు చేస్తే మంచి ఫలితాలు కనబతాయి
3,పొట్ట తగ్గటానికి
*************
ఉత్తరేణి ఆకులను కడిగి దంచి తీసిన రసంఒకలిటరు
నువ్వులనూనె ఒకలీటరు కలిపి ఒకపాత్ర లో పోసి
చిన్నమంటపైన రసము ఇగిరి నూనెమాత్రమే మిగిలేవరకూ మరిగించి వడపోసి నిలువ ఉంచుకోవాలి
ఈ తైలాన్ని రెండుపూటలా స్నానానికి గంటముందుగా తగినంత అతైలాన్ని గోరువెచ్చగా వేడి
చేసిఅతిగాపెరిగిన పొట్టపైన ఇరుప్రక్కలా నిదానంగా లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి
ఉత్తరేణి రసం లోపలికి ఇంకిపోతి అతి కొవ్వు ను అణిచివేయడమే కాక చర్మవ్యాదులను
అణిచి వేస్తుంది
4,పొట్ట తగ్గటానికి
**
పసుపు పొడి,.
పల్లేరుకాయలపొడి,
తుంగగడ్డలపొడి,
దోరగావేయించిన సొంఠి పొడి దోరగావేయించినఆవాలపొడీ
ఈపదార్దాలు ఒక్కొక్కటి 20gతీసుకోవాలి. అందులో ఎర్రచందనంపొడి40g
లవంగాలపొడి 100g
సారపప్పుపొడి100g
కలపాలి ఈమోత్తంమిశ్రమాన్ని ఒకడబ్బా లోనిలువచేసుకోవాలి.
ఉత్తరేణి తైలంతో మర్ద్నాచేసినతరువాత ఈ చూర్ణాన్ని తగనంత తీసుకుని అందులో కొద్దిగానువ్వులనూనె
కలిపి అతిగా కొవ్వుపెరిగిన అన్ని చోట్లా నలుగు పెట్టినట్లుగారుద్ది ఒకగంట ఆగి స్నానంచేయాలి
Forwarded from ఆరోగ్యమే మహాభాగ్యము (K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498)
Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:9949363498
కడుపులొ విషపునీరు పెరుగుట ( జలోదరము) -
Abdominal dropsy or Ascites
***********
1, నేల ఉసిరి వేర్లతోసహా దంచి
4 గ్లాసులనీటిలో వేసి ఒక గ్లాస్ మిగుల కాచి వడబోసి పరగడుపున త్రాగుతున్న జలోదరము పాండు వ్యాధులు హరించును.
2, పిప్పళ్ళు(Piper longum Linn.) ఒక తులము (12 గ్రాములు) మరియు సైంధవలవణము పావు తులము (3 గ్రాములు), తియ్యటి మజ్జిగ పావులీటరు(250 ml) కలిపి ప్రతిరోజూ ఉదయము ఒక మోతాదుగా సేవించాలి. ఈ విధంగా ఒక నెల రోజులు చేసిన జలోదరము హరించును.
3, దాల్చిని చెక్కను శరీరానికి నీరు పట్టినవారు ప్రతిరోజు క్రమంతప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది. హృద్రోగాలలో దీనివంతు సాయం గుండెకు బలంగా వుంటుంది. కల్తీ తినుబండారాలు తినడం వలన కలిగే విష దోషాల నుండి రక్షించే దివ్యమైన ఔషధం దాల్చిన చెక్క. ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించడానికి దాల్చిన చెక్క పొడినిగాని, రసాన్నిగాని తీసుకోవాలి.
కడుపులొ విషపునీరు పెరుగుట ( జలోదరము) -
Abdominal dropsy or Ascites
***********
1, నేల ఉసిరి వేర్లతోసహా దంచి
4 గ్లాసులనీటిలో వేసి ఒక గ్లాస్ మిగుల కాచి వడబోసి పరగడుపున త్రాగుతున్న జలోదరము పాండు వ్యాధులు హరించును.
2, పిప్పళ్ళు(Piper longum Linn.) ఒక తులము (12 గ్రాములు) మరియు సైంధవలవణము పావు తులము (3 గ్రాములు), తియ్యటి మజ్జిగ పావులీటరు(250 ml) కలిపి ప్రతిరోజూ ఉదయము ఒక మోతాదుగా సేవించాలి. ఈ విధంగా ఒక నెల రోజులు చేసిన జలోదరము హరించును.
3, దాల్చిని చెక్కను శరీరానికి నీరు పట్టినవారు ప్రతిరోజు క్రమంతప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది. హృద్రోగాలలో దీనివంతు సాయం గుండెకు బలంగా వుంటుంది. కల్తీ తినుబండారాలు తినడం వలన కలిగే విష దోషాల నుండి రక్షించే దివ్యమైన ఔషధం దాల్చిన చెక్క. ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించడానికి దాల్చిన చెక్క పొడినిగాని, రసాన్నిగాని తీసుకోవాలి.
Forwarded from K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498
K.Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
అజీర్ణవ్యాధి నివారణ
*********************
* వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.
* ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.
* సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.
* శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.
* ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.
* చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.
అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పొగొట్టే ఔషధాలను మొదలుపెట్టవలెను.
అజీర్ణవ్యాధి నివారణ
*********************
* వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.
* ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.
* సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.
* శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.
* ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.
* చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.
అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పొగొట్టే ఔషధాలను మొదలుపెట్టవలెను.
Subscribe to:
Posts (Atom)
Dhruva Defence Academy, Dhruva Logo
-
ఆరోగ్యమే మహాభాగ్యము బోదకాలు వ్యాధి ************************** * బొప్పాయి ఆకులను ముద్దగా నూరి బోదకాలు పైన పట్టించుచున్న బోదకాలు వల్ల...